ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో గురువారం అంటువ్యాధులు సోకకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. మంతా తుఫాను కారణంగా పేరుకుపోయిన వ్యర్ధాలను పారిశుద్ధ్య కార్మికులతో కలిసి అధికారులు తొలగించారు. శానిటేషన్ నిర్వహించి పరిసర ప్రాంతాలను పరిశుభ్రం చేశారు. అంటువ్యాధులు సుఖకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు మీడియాకు తెలిపారు.