నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో కెవిపిఎస్ ఆధ్వర్యంలో డప్పు కళాకారుల సమస్యలు పరిష్కరించాలని, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు కే రంగమ్మ జిల్లా జిల్లా మహిళా అధ్యక్షురాలు గంధం హుస్సేన్ అమ్మ అన్నారు, అనంతరం వారు మాట్లాడుతూ డప్పు కళాకారులకు డ్రస్సులు గజ్జలు లేని వారికి ఇవ్వాలని, రెండు ఎకరాలు భూమి ఇవ్వాలని మూడు సెంట్ల స్థలం ఇల్లు కట్టించి ఇవ్వాలని డప్పు కళాకారునికి ఆరోగ్య భీమా ఇవ్వాలని బస్సు రవాణా ప్రయాణంల ఫ్రీ రాయితీ ఇవ్వాలని చదువుకునే పిల్లలకు స్కూల్లో కార్పొరేటర్ స్కూల్లో అవకాశం కల్పించాలని పెన్షన్ 7000 వరకు పెంచాలని వారి డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ మండల కార్యదర