నీలారెడ్డిపల్లి గ్రామంలోని తాగు నీటి సమస్య ఎక్కువగా ఉండటంతో ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో సానుకూలంగా స్పందించి త్వరితగాబోరు వేయించి తాగునీటి సమస్యను తీర్చారు. అనంతరం గ్రామ ప్రజలు ఎమ్మెల్యే బండారు శ్రావణి కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆదివారం సాయంత్రం ఐదు గంటలు 20 నిమిషాల సమయం లో గ్రామంలోని పర్యటించారు.