మైపాడు రోడ్డు అభివృద్ధిని మరిచారా..? నెల్లూరు-మైపాడు రోడ్డు అభివృద్ధిని కూటమి ప్రభుత్వం మరిచిందన్న ప్రశ్నలు వస్తున్నాయి. YCP ప్రభుత్వం మైపాడు రోడ్డులోని యాగర్ల వద్ద రూ.40 కోట్లతో పైలాన్ను ఆవిష్కరించింది. 22 కి.మీ మేరా రోడ్డును విస్తరించాల్సి ఉన్నా ఆ దిశగా అడుగులు పడటం లేదు. ఇప్పటికే కొత్త కాలువ కూడలి నుంచి రోడ్డుకి ఇరువైపులా దుకాణాలను తొలగించారు