శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని కదిరి నియోజకవర్గ కదిరి పట్టణంలో అంజనమ్మ అంజినప్ప అనే వారిపై రమణప్ప కట్టలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన చోటుచేసుకుంది. దీంతో వారిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి 108 సహాయంతో తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.