రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో పెండింగ్స్ స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్ సిమెంట్ విడుదల చేయడంలో విఫలమయ్యారని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ భరత్ విమర్శించారు. విద్యార్థులతో కలిసి కూకట్పల్లి బస్ స్టాప్ వద్ద రాస్తారోకో నిర్వహించి, సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడానికి యత్నించగా, పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. నిధులు విడుదల చేయకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.