అనంతపురం జిల్లా గొందు పల్లి సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా మహిళకు గాయాలు
Anantapur Urban, Anantapur | Oct 20, 2025
అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం లోని గుత్తి మండలం గొందు పల్లి వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో రజిని అనే మహిళకు గాయాలయ్యాయి. దీంతో ఆమెను అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి 108 సహాయంతో తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.