కొండపి: టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి స్వామికి
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం గ్రామంలోని మంత్రి స్వామి క్యాంపు కార్యాలయంలో శనివారం సీఎం రిలీఫ్ అండ్ చెక్కులను మంత్రి స్వామి పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న 77 మందికి దాదాపు రూ.53 లక్షలకు పైగా విలువచేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసినట్లు మంత్రి స్వామి తెలిపారు. పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం చంద్రబాబు అడిగిన వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు.