Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarpradesh
Cricket
Crimenews
Karnataka
Aap
Bareilly
���चिन
���प
No video available

మచిలీపట్నం: పట్టిసీమతో ప్రజల తాగునీటి అవసరాలు తీరుస్తున్నాం - కృష్ణాజిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర

Machilipatnam, Krishna | Jul 30, 2024
పట్టిసీమ వల్లే ప్రజల తాగునీటి అవసరాలు తీర్చగలుగుతున్నామని రాష్ట్ర మైన్స్ & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణాజిల్లా కలెక్టరేట్ లో మంగళవారం 41వ నీటిపారుదల సలహా మండలి సమావేశం కలెక్టర్ డీకే బాలాజీ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని అధికారులతో సమీక్షించారు.
మచిలీపట్నం: పట్టిసీమతో ప్రజల తాగునీటి అవసరాలు తీరుస్తున్నాం - కృష్ణాజిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర - Machilipatnam News