Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
No video available

మచిలీపట్నం: పట్టిసీమతో ప్రజల తాగునీటి అవసరాలు తీరుస్తున్నాం - కృష్ణాజిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర

Machilipatnam, Krishna | Jul 30, 2024
పట్టిసీమ వల్లే ప్రజల తాగునీటి అవసరాలు తీర్చగలుగుతున్నామని రాష్ట్ర మైన్స్ & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణాజిల్లా కలెక్టరేట్ లో మంగళవారం 41వ నీటిపారుదల సలహా మండలి సమావేశం కలెక్టర్ డీకే బాలాజీ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని అధికారులతో సమీక్షించారు.
మచిలీపట్నం: పట్టిసీమతో ప్రజల తాగునీటి అవసరాలు తీరుస్తున్నాం - కృష్ణాజిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర - Machilipatnam News