కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం దొరసాని పల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని తిమ్మయ్య కాలనీలో శుక్రవారం తెదేపా రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి యంజిఎన్ఆర్ఈజిఎస్ నిధులు 25 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో దొరసానిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అరవ ఈశ్వరమ్మ , పంచాయతీ రాజ్ డిఈ లక్ష్మినారాయణ రెడ్డి, పంచాయతీ రాజ్ ఏఈ గణేష్,పంచాయతీ సెక్రటరీ సాంబశివారెడ్డి, నాయకులు భాస్కర్ రెడ్డి,మైకేల్,స్థానిక ప్రజలు పాల్గొన్నారు.