Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
India
कांग्रेस
Uttar_pradesh
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Up
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
स्कूल
Bhopal
Haryana
Uttarpradesh
Cbse

దేశం కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా వదిలిన వ్యక్తి సర్దార్ భగత్ సింగ్ నగరంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు హేమశంకర్

Eluru Urban, Eluru | Sep 28, 2025
అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఎఐఎస్ఎఫ్), అఖిల భారత యువజన సమాఖ్య (ఎఐవైఎఫ్) ల ఆధ్వర్యంలో ఆర్.ఆర్. పేట స్పూర్తి భవన్ నందు ఆదివారం సాయంత్రం ఐదు భగత్ సింగ్ 118వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ ఏలూరు జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పులూరి హేమ శంకర్ మాట్లాడుతూ దేశం కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి అమరుడైన మహోన్నత వ్యక్తి కామ్రేడ్ సర్దార్ షాహిద్ భగత్ సింగ్ అని కొనియాడారు.

MORE NEWS

No related stories for this location.