ప్రకాశం జిల్లా సింగరాయకొండ పట్టణంలో శుక్రవారం వాహనదారులకు వ్యాపారులకు ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ కు అంతరాయం కలిగించకుండా వ్యవహరించాలని సీఐ హజరతయ్యా కౌన్సిలింగ్ ఇచ్చారు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని తీవ్రంగా హెచ్చరించారు. పట్టణంలో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని వ్యవహరించాలని సూచించారు.