అనంతపురం నగరంలోని 39వ డివిజన్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కార్పొరేటర్ సుశీలమ్మ డిప్యూటీ కమిషనర్ కు వినతి పత్రం
Anantapur Urban, Anantapur | Oct 21, 2025
అనంతపురం నగరంలోని 39 డివిజన్లోని వడ్డే కాలనీ లక్ష్మీ నగర్ కాలనీలోని సిసి రోడ్లు డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని కార్పొరేటర్ సుశీలమ్మ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలు 50 నిమిషాల సమయంలో డిప్యూటీ కమిషనర్ కు వినతిపత్రం సమర్పించారు. వర్షం వస్తే మా కాలనీలోనే సమస్యలను పరిష్కరించలేదన్నారు .ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేశారు.