Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
India
कांग्रेस
Uttar_pradesh
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Up
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
स्कूल
Bhopal
Haryana
Uttarpradesh
Cbse
No video available

మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య పరమైన నష్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి, కలెక్టర్ ప్రసన్న వెంకటేష్

Eluru, Eluru | Mar 30, 2024
మాదక ద్రవ్యాల వినియోగం వల్ల ఎదుర్కొనే అనారోగ్య సమస్యలపై ప్రజలతోపాటు యువతకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. శనివారం సాయంత్రం ఆరు గంటల సమయంలో స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో నార్కో కో-ఆర్డినేషన్ సెంటర్ జిల్లాస్ధాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అధ్యక్షతన జరిగింది. గంజాయి నియంత్రణ, డ్రగ్స్ అక్రమ రవాణా సంబంధిత శాఖలు తీసుకున్న చర్యలపై జిల్లా ఎస్పీ డి. మేరీప్రశాంతితో కలిసి జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ సమీక్షించారు.
మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య పరమైన నష్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి, కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ - Eluru News