Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
बिहार
राजनीति
बीजेपी
भाजपा
Congress
Accident
Modi
Delhi
Viral
राजस्थान
Odisha
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Kerala
पटना
Rahulgandhi
Haryana

జంగారెడ్డిగూడెం గ్రామదేవత శ్రీగంగానమ్మకు కోటి నలభై లక్షలు కరెన్సీతో అమ్మవారికి మహాలక్ష్మి అలంకరణ

Eluru Urban, Eluru | Sep 26, 2025
ఏలూరు జిల్లా వ్యాప్తంగా దేవి శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకలలో భాగంగా శుక్రవారం అమ్మవారు మహలక్ష్మీ అలంకారంలో భక్తులకి దర్శనం ఇచ్చారు. జంగారెడ్డిగూడెం గ్రామదేవత శ్రీగంగానమ్మ అమ్మవారిని సుమారు మూడు కోట్ల రూపాయలతో 500, 100నోట్లతో మహాలక్ష్మి అలంకరణ చేశారు. అలాగే వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దసరా పండుగ సందర్భంగా కోటి నలభై లక్షల రూపాయలు తో మహాలక్ష్మి అలంకరణ చేశారు. మహాలక్ష్మి అలంకరణలో ఉన్న దేవతా మూర్తులను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి భక్తులు చేరుకుంటున్నారు. ఆలయం వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజలలో మహిళలు పాల్గొన్నారు.

MORE NEWS

No related stories for this location.

జంగారెడ్డిగూడెం గ్రామదేవత శ్రీగంగానమ్మకు కోటి నలభై లక్షలు కరెన్సీతో అమ్మవారికి మహాలక్ష్మి అలంకరణ - Eluru Urban News