భగవాన్ శ్రీ సత్య సాయి బాబాను ఆదర్శంగా తీసుకొని ప్రతి వ్యక్తి సమాజ సేవ చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర అన్నారు పద్మావతి నగరంలో ఆదివారం ఏర్పాటు చేసిన శ్రీ సత్య సాయి బాబా శతజయంతి వేడుకలలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశం నలుమూలలతో పాటు ప్రపంచవ్యాప్తం నుంచి భక్తులు భారీ ఎత్తున విచ్చేసి బాబా ఆశీస్సులు పొందుతున్నారన్నారు ఈ సందర్భంగా తాను కూడా ఈ మహోత్సవంలో పాల్గొనే అవకాశం దకడం ఎంతో గౌరవంగా ఆనందంగా ఉందని భావిస్తున్నానని చెప్పారు.