ఆదోని: ఆదోనిలో పత్తి పంటకు గిట్టుబాటు ధర లేక రైతన్న ఆవేదన
Adoni, Kurnool | Sep 26, 2025 ఆదోనిలో పత్తి పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మండలానికి చెందిన ఓ రైతు మాట్లాడుతూ.. వ్యవసాయ మార్కెట్ యార్డులో పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో ఓ ప్రైవేట్ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతన్న ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఎలాగైనా ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరారు.