నంద్యాల జిల్లా మిడుతూరు మండలం పరిధిలోని జలకనూరు గ్రామంలో దర్గా ప్రవేశ విషయంలో కుల వివక్షత కలకలం రేపింది మొక్కుబడి కోసం వెళ్లిన దళిత యువకుడు ధనరాజ్ పై పీఠాధిపతి అవమానకరంగా ప్రవర్తించాలని ఇక్కడికి రాకూడదు అంటూ మెడబట్టి గెంటేసారని ఆరోపణలు వచ్చాయి దీంతో తీవ్రమాస్తాపనికి గురైన ధనరాజ్ తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం సాయంత్రం మిడుతూరు పోలీసులను ఆశ్రయించి అక్బర్ మరియు చాంద్ బాషలపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని గ్రామానికి చెందిన దళితుడు మంద ధన్ రాజ్ మిడుతూరు ఏఎస్ఐ సుబ్బయ్యకు వినతిపత్రం అందజేశారు.బాధితుడు ధనరాజ్ తెలిపిన వివరాల మేరకు గురువారం రాత్రి 7 గంటల సమయంలో గ్రామ