కర్నూలులో జరిగిన బస్సు ప్రమాద ఘటన బాధాకరమని షాప్ చైర్మన్ రవి నాయుడు అన్నారు తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియాతో మాట్లాడుతూ మరణించిన కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని వైసీపీ పార్టీ ఒక పత్రిక బస్సు ప్రమాదాన్ని సభ రాజకీయాలు చేస్తుందన్నారు బెల్టు షాపులో తాగి శివశంకర్ ప్రమాదం చేశాడని దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు అసత్యాన్ని చిత్రీకరించి ప్రజలను పక్కతో పట్టించే ప్రయత్నం చేస్తున్నారని కోడి కత్తి కేసులో అనవసర రాద్దాంతం చేసి టిడిపి పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు.