కేకే అగ్రహారం గ్రామంలో ఆదివారం సాయంత్రం నాలుగు గంటల 20 నిమిషాల సమయంలో వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించే మనోధైర్యాన్ని నింపిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి. వైసిపి కార్యకర్త నారాయణస్వామి మాతృమూర్తి మృతి చెందడంతో కుటుంబాన్ని పరామర్శించారు.