నెల్లూరు జిల్లా, కోవూరు నియోజకవర్గం, బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలో అభివృద్ధి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే బుచ్చి లో రెండు కోట్ల 25 లక్షల రూపాయల నిధులతోనిర్మించనున్న ఫైర్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ప్రశాంతి మాట్లాడుతూ... 12 సంవత్సరాల క్రితమే బుచ్చి పట్