వరద నీటిలోనే దేవీపట్నం గండి పోచమ్మ అమ్మవారి ఆలయం- భక్తులు ఎవరు దర్శనానికి రావద్దని వినతి
Rampachodavaram, Alluri Sitharama Raju | Sep 11, 2025
దేవీపట్నం మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి పోచమ్మ తల్లి అమ్మవారి ఆలయం గోదావరి వరద నీటిలోనే ఉందని దేవస్థాన అధికారులు...