మొయినాబాద్: మోయినా బాద్ లో లగచర్ల రైతులను పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారు కేఏ పాల్ స ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు
లగచర్ల బాధితులకు నేను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బాదితుల తరఫున ప్రభుత్వం తో నేను కొట్లాడుతానంటూ హామీ ఇచ్చారు కేకే పాల్