తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విజ్ఞప్తి మేరకే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలుపుదల చేసినట్టు చేసిన ప్రకటన పై చంద్రబాబు నాయుడు స్పందించకపోతే రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని రాయలసీమ హక్కులకు భంగం కలిగించాలని చూస్తే రాజకీయ సమాధికి పునాదిరాయిగా రాయలసీమ ఎత్తిపోతల పథక ఉద్యమం ఊపిరి పోస్తుందని, రాయలసీమ జీవనాడి ఎత్తిపోతల పథకం పూర్తి చేసే వరకు పోరాటం చేపడతామని గురువారం రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య డిమాండ్ చేశారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ