నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తుతెలియని మహిళ మృతి
Anantapur Urban, Anantapur | Nov 10, 2025
అనంతపురం నగరంలోని ప్రభుత్వ సరోజన ఆస్పత్రిలో ఉన్న అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని మహిళ మృతి చెందిన ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. దీంతో మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వే ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.