Public App Logo
Jansamasya
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Ipl
Rahulgandhi
Haryana
Cricket
Crimenews
Karnataka
Aap
Bareilly
���प
Agra
Etawah
Politics
Abvp
Lakhimpur_kheri
Fatehpur
Jodhpur
Amitshah
Live
Westbengal

నడిగూడెం: నడిగూడెం గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన పీహెచ్సీ డాక్టర్ హరినాథ్

Nadigudem, Suryapet | Aug 17, 2025
సూర్యాపేట జిల్లా: సీజనల్ వ్యాధులు ప్రభలకుండా ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పల్లె దావకాన డాక్టర్ హరినాథ్ ఆదివారం అన్నారు. ఆదివారం నడిగూడెం మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు మలేరియా డెంగ్యూ రాపిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఎవరికి వ్యాధి నిర్ధారణ కాలేదని ఆయన తెలిపారు. అనంతరం హాస్టల్ గదులు టాయిలెట్లు వంటి ప్రాంతాలలో ఆల్ఫా సైబర్ మైత్రి దోమల మందును పిచికారి చేయించారు. సీజనల్ వ్యాధుల సోకకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
నడిగూడెం: నడిగూడెం గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన పీహెచ్సీ డాక్టర్ హరినాథ్ - Nadigudem News