రాయలసీమకే తలమానికమైన తిరుపతి రుయా హాస్పిటల్ లో పేద పేషంట్లకు మెరుగైన వైద్యం అందించి మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఐ నగర కార్యదర్శి విశ్వనాథ్ డిమాండ్ చేశారు మంగళవారం రుయా ఆసుపత్రిలో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా విశ్వనాథ్ మాట్లాడుతూ పేరుకు మాత్రమే రాయలసీమకే తలమానికమైన రుయా ఆస్పత్రి అని చెప్పుకుంటున్నారని ఇందులో అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ నిరుపేదలైన పేషంట్లతో చలగాటమాడుతున్నారని వాపురుయ హాస్పిటల్ కి రావాలంటేనే ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్య పరిస్థితి ఏర్పడిందని ఎమర్జెన్సీకి వెళ్తే ఒక్కొక్క బెడ్ పై ఇద్దరు ముగ్గురు పడుకోబెట్టి వైద్యం చేసే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.