అనంతపుర నగరంలోని బుక్కరాయసముద్రం మండలానికి చెందిన కేసన్న గుర్తుతెలియని వ్యక్తులు దాడి గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం
Anantapur Urban, Anantapur | Sep 30, 2025
అనంతపురం నగరంలోని బుక్కరాయసముద్రం మండల గ్రామానికి చెందిన కేశన్నను గుర్తుతెలియ వ్యక్తులు దాడి చేశారు. గాయపడిన వారు మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తేలాల్చందన్నారు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటల 50 నిమిషాల సమయంలో ఘటన జరిగినట్లు కుటుంబ సభ్యులు పోలీసులు ఆశ్రయించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.