పాణ్యం: ఓర్వకల్ మండలం రాగమయిరు వద్ద ఈనెల 16న ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా, ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సిరి
"ఈనెల 16న ప్రధానమంత్రి కర్నూల్ పర్యటన సందర్భంగా ఏర్పాట్లను నంద్యాల రోడ్డులోని పాణ్యం నియోజకవర్గ పరిధిలోని ఓర్వకల్లు మండలంలోని రాగ మయూరి వద్ద జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె అధికారులు మరియు స్టాఫ్కు అవసరమైన సూచనలు అందించారు."