పెందుర్తి: రూ.73 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, VMRDA నిధులతో నిర్మించిన కన్వెన్షన్ హాల్ను ప్రారంభించిన MLA రమేష్ బాబు
Pendurthi, Visakhapatnam | Aug 3, 2025
73 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి 8 కోట్లతో వి ఎం ఆర్ డి ఏ నిధులతో నిర్మాణం చేపట్టిన కన్వెన్షన్ సెంటర్...