1896లో చంద్ర చటర్జీ రచించిన వందేమాతరం గీతానికి ఆమోదముద్ర లభించిందని ప్రకాశం జిల్లా కంభం సర్కిల్ సిఐ మల్లికార్జున అన్నారు. గీతాన్ని రచించి దాదాపు 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వందేమాతరం గీతాన్ని ఆలపించడం జరిగిందని విద్యార్థులతో సీఐ పేర్కొన్నారు. ప్రతిరోజు వందేమాతరం ఆలపించడం వల్ల సమాజంపై బాధ్యత దేశభక్తి పెరుగుతుందని విద్యార్థులకు మల్లికార్జున తెలిపారు.