మేడ్చల్ మైసమ్మగూడలో గూగుల్ 3.0 మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సహకారం చేసుకుంది. దేశంలోనే ఇది మొదటిసారి. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ, మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ మల్లారెడ్డి, ఫ్యాకల్టీ సభ్యులు, 50వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది.