తిరుమల శ్రీవారి సేవలో సినీనటి జయలలిత
తిరుమల శ్రీవారిని సినీనటి జయలలిత కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని ముక్కులు చెల్లించుకున్నారు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అలాగే స్వామివారి పట్టువస్త్రంతో వారిని సత్కరించారు.