నంద్యాల జిల్లా ఆత్మకూరు పాత బస్టాండ్ లోని శివాలయం నందు 20.05.2024 తేదీ గుర్తుతెలియని వ్యక్తి దొంగతనం చేసినట్లు ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో ఆలయ అర్చకులు మధుసూదన్ శర్మ ఫిర్యాదు చేశారు. ఆలయ అర్చకుని ఫిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన ఆత్మకూరు పోలీసులు ఆత్మకూరు పట్టణంలోని గరీబ్నగర్కు చెందిన షేక్ మహబూబ్ బాషా గుర్తించి అదుపులోనికి తీసుకొని విచారించగా ఆత్మకూరు పట్టణంతో పాటు మరో ఐదు కేసులలో నిందితుడిగా గుర్తించి అతని వద్ద నుండి 9000 రూపాయల నగదు రెండు తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకొని అతన్ని ఆత్మకూరు జడ్జి ముందు హాజరపరచి రిమాండ్ కు తరలించారు.సుదీర్ఘ విచారణ అనంతరం గురువా