అనంతపురం నగరంలోని కెనాల్ వద్ద తెలుగుదేశం పార్టీ నేతలు పోలీసుల వేధింపులు తలలేక గానుగ మెహతాజ్ అనే వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఘటన శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. దీంతో వారి కుటుంబ సభ్యులు అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.