హన్వాడ: మహబూబ్నగర్ పట్టణంలోని కాటన్ మిల్ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ఆషాడం తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు పోటెత్తారు
మహబూబ్నగర్ జిల్లాలో ఆషాడ శుద్ధ ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి దేవాలయాలు కితకిటలాడుతున్నాయి ఆదివారం తెల్లవారుజాము నుంచి మహబూబ్నగర్ పట్టణంలో ఉన్న కాటన్ మిల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఈ ఆషాడ శుద్ధ ఏకాదశిని ప్రజలంతా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ