గుంటూరు: రాజధాని అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి 6.50 ఎకరాలు ప్రభుత్వం కేటాయించడంతో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం
Guntur, Guntur | Jul 16, 2025
గుంటూరులోని నాజ్ సెంటర్లో సీఎం చంద్రబాబు ఫొటోకు ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో బుధవారం పాలాభిషేకం చేశారు. అమరావతిలో పొట్టి...