Public App Logo
Jansamasya
Jharkhand
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Ipl
Rahulgandhi
Haryana
Cricket
Crimenews
Karnataka
Aap
Bareilly
���प
Agra
Etawah
Abvp
Lakhimpur_kheri
Fatehpur
Jodhpur
Amitshah
Live
Westbengal
Jhansi
Yogiadityanath
Trending
Tejashwiyadav
Tmc
���ोगी_आदित्यनाथ
Aamaadmiparty

పేదవాడి సొంత ఇంటి కల కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాకారం అయింది: ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

Gundala, Yadadri | Jun 10, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా, గుండాల మండల కేంద్రంలో 400 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మంగళవారం మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పేదవాడి సొంత ఇంటి కల కాంగ్రెస్ ప్రభుత్వంతోనే నెరవేరింది అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క పేదవాడికి సొంత ఇంటిని నిర్మించిన పాపాన పోలేదని విమర్శించారు. మంజూరు పత్రాలు పొందిన వారు త్వరితగతిన తమ ఇండ్లను నిర్మించుకోవాలని సూచించారు.