నాలుగు మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించిన పోలీసులు
తిరుపతి రూరల్ వేదాంతపురం స్వర్ణముఖి నదిలో గల్లంతైన నలుగురు యువకుల కథ విషాదంగా ముగిసింది ఈ ఘటనలో ఒకరి మృతదేహం శుక్రవారం లభించగా శనివారం మిగిలిన మూడు మృతదేహాలు పోలీసులు వెలికి తీశారు నింపుతారని ఆశిస్తే చీకట్లు నింపేసి వెళ్లిపోయారంటూ కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు పోస్ట్మార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందజేశారు