చిరుత పులి ఆవు మీద దాడి చేసిన ఘటనపై స్పందించిన అటవీశాఖ అధికారులు ఎస్ ఎస్ మోహన్ మురళి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ప్రజలకు వారు విన్నవిస్తూ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తానంపల్లి మండలంలోని వెంగంపల్లిలో చింతపల్లి దాడి చేసి ఒక ఆవు మృతి చెందిన సంఘటన పై చర్యలు తీసుకోవడం జరిగిందని వారు పేర్కొన్నారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు అలాగే ఎవరైనా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కాబట్టి ప్రజలు అప్రమృతగా ఉండి సాయంత్రం ఐదు గంటల లోపు పశువులుగాని ఇతర ఏ విధమైన అవసరమైన పనులు గాని మూసుకోవాలని తెలిపారు అలాగే ఉదయం ఏడు గంటల పైనే పొలాలకు వెళ్లాలని తెలిపారు ప్రజ