కోల్ కతా ఘటనతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉప్పల్ స్టేడియాని డిజిపి శివధర్ రెడ్డి పరిశీలించారు. కోల్కత్తా ఘటన కంటే ముందే తాము భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు డిజిపి వివరించారు. మరింత బలగాలను స్టేడియం దగ్గర మోహరిస్తున్నట్లు తెలిపారు. రాత్రి 7:15కి మెసేజ్ స్టేడియం కు వస్తారని 20 నిమిషాల పాటు మ్యాచ్ జరుగుతుందన్నారు. చివరి ఐదు నిమిషాలు సీఎం రేవంత్, మెస్సి మ్యాచ్ ఉంటుందన్నారు.