Public App Logo
Jansamasya
Fishtech
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Cbi
Mathura
���ायल
Fatehpur
Jodhpur
Amitshah

రాష్ట్రంలోని అన్ని సొసైటీలు పూర్తిస్థాయిలో కంప్యూటరీకరణకు చర్యలు భీమడోలు మహాజనసభలో పేర్కొన్న ఏపీ ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని

Eluru Urban, Eluru | Sep 30, 2025
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సొసైటీలను పూర్తిస్థాయిలో కంప్యూటరీకరణకు చర్యలు తీసుకున్నట్లు ఏపీ ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. భీమడోలు సొసైటీ కార్యాలయం వద్ద మహాజన సభసమావేశం మంగళవారం సాయంత్రం సొసైటీ అధ్యక్షులు గన్ని అధ్యక్షతన నిర్వహించారు. ఈమేరకు గన్ని మాట్లాడుతూ సొసైటీ లావాదేవీలు, రైతులకు అందిస్తున్న సౌకర్యాలు, భవిష్యత్ ప్రణాళికలను చర్చించారు. త్రిమ్యాన్ కమిటీ డైరెక్టర్లు రాంబాబు, శ్రీను పాల్గొన్నారు

MORE NEWS

No related stories for this location.

రాష్ట్రంలోని అన్ని సొసైటీలు పూర్తిస్థాయిలో కంప్యూటరీకరణకు చర్యలు భీమడోలు మహాజనసభలో పేర్కొన్న ఏపీ ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని - Eluru Urban News