నంద్యాల పట్టణంలో ఫుట్ పాత్ ఆక్రమణలపై మున్సిపల్ అధికారులు మంగళవారం కొరడా జులిపించారు. పట్టణంలో కొందరు వ్యాపారస్తులు తమ షాపుల ముందు ఫుట్ పాతులను ఆక్రమించి దర్జాగా మరొకరికి బాడుగకు ఇచ్చిలక్షల రూపాయలకు సంపాదిస్తున్నారు. ఫుట్ పాతుల ఆక్రమించి షాపులు నిర్వహిస్తున్నాం తో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది దీంతో అధికారులు నివారణ చర్యలు చేపట్టారు