దక్షిణామూర్తి స్వామి వార్షికోత్సవంలో పాల్గొన్న చిత్తూరు ఎమ్మెల్యే
Chittoor Urban, Chittoor | Dec 11, 2025
చిత్తూరు నగరం గిరింపేటలోని శ్రీ దక్షిణామూర్తి స్వామి వారిని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ దర్శించుకున్నారు.గురువారం ఆలయ 21వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ప్రముఖ ప్రవచనకర్త రాధా మనోహర్ దాస్ తో కలిసి పాల్గొన్నారు.
దక్షిణామూర్తి స్వామి వార్షికోత్సవంలో పాల్గొన్న చిత్తూరు ఎమ్మెల్యే - Chittoor Urban News