బనగానపల్లె పట్టణానికి చెందిన హిమాచల్ హాస్పిటల్ అధినేత మంచాల చంద్రమౌళీశ్వర్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇంటికి రా రెడ్డి గురువారం స్వయంగా వెళ్లి పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటామని అధైర్య పడవద్దని తెలిపారు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు