మొంథాన్ తుఫాన్ వర్షాల వల్ల నంద్యాల జిల్లానందికొట్కూరు పట్టణంలోని మారుతి నగర్ కాలనీలో వర్షపు నీళ్ళు మంగళవారం రాత్రి నుండి కాలనీలోకి అధికంగా నీళ్లు రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.విషయం తెలుసుకున్న నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య బుధవారం మున్సిపాలిటీ కమిషనర్ ఎస్ బేబీ మరియు తహసిల్దార్ శ్రీనివాసులుతో కలిసి కాలనీలో వర్షపు నీళ్లను పరిశీలించారు. నీళ్లు సక్రమంగా వెళ్లేందుకు పోక్లేయిన్ ద్వారా చెత్త చెదారాన్ని తొలగించి నీళ్లు వెళ్లే విధంగా చేయించారు.వర్షం నీళ్ల వల్ల మారుతి నగర్ చాలా ఇబ్బందులకుగురిఅవుతుందని వీటికి కాల్వలను వెడల్పు చేసి నీళ్లు వెళ్లే విధంగా శాశ్వత మార్గం చూప