హిమాయత్ నగర్: లక్డికపూల్ లో వరద నీటిని తరలించే కాల్వకు వస్తే ఇంకో స్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
లక్డికపూల్ లో లక్డికపూల్ నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు వరద నీటిని తరలించే కాలువకు మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం మధ్యాహ్నం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పనులను 17 కోట్ల 93 లక్షలతో చేపట్టినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను ముందుకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉందని అన్నారు. ప్రభుత్వం అభివృద్ధి దేయంగా ముందుకు వెళుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.