తిరుపతి షేక్ అప్లేశ్వర స్వామి వారి ఆలయంలో ఆదివారం లక్ష బిల్వర్చన సేవశాస్త్రప్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు ఇందులో భాగంగా సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం అలంకారం అర్చన నిర్వహించారు తర్వాత లక్ష బిల్వార్చన సేవ జరిగింది ఇందులో లక్ష బిల్వపత్రాలతో స్వామివారిని అర్షించారు. సాయంత్రం శ్రీ చంద్ర శేఖర స్వామి వారి ఉత్సవ మూర్తులు పురవీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇచ్చారు.