ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పరిధిలో ద్విచక్ర వాహనం నడుపుతున్న ఓ వ్యక్తిపై ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం తాగి ద్విచక్ర వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐ హజరతయ్యా మద్యం తాగి ద్విచక్ర వాహనం నడిపితే భారీ జరిమానా తో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని సీఐ వాహనదారులను హెచ్చరించారు. ఎస్పీ ఆదేశాలతో రోడ్డు ప్రమాదాలు నివారణకు ఆదివారం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు సిఐ వెల్లడించారు.