కోవూరు మండలం, వేగూరు పంచాయతీ లో ఓ ప్రభుత్వ ఉద్యోగి మారుతి ప్రసాద్ అనే వ్యక్తి నిబంధనకు విరుద్ధంగా ఏళ్ల తరబడి ఉన్న పంట కాలువను పూడ్చివేసి ప్రహరీ గోడలు నిర్మించాడని రైతులు వాపోతున్నారు. ఈ సందర్భంగా వేగూరు గ్రామ రైతులు మాట్లాడుతూ.. ఈ మారుతి ప్రసాద్ అనే వ్యక్తి ఓ రైతు దగ్గర పొలం కొని పొలాలకు నీరు వెళ్లే గుంటకాలవ ను పూడ్చివేసి కొందరి రైతులకు నీరు అందకుండా చేస్త